ఎట్టకేలకు దళనాయకుడు రవన్న చెంతకు వెన్నెల చేరుకోగలిగినా ఆ తర్వాత అతని చేతిలోనే హతమవుతుంది
ఆ రోజుల్లో పలువురు యువతీ యువకులు గద్దర్ వంటివారి పాటలకు ఆకర్షితులయ్యి ఇలానే అడవుల బాట పట్టారు
ఈమే తూము సరళ.. ఆమె పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి
ప్రపంచ ప్రఖ్యాత రామప్ప ఆలయం దగ్గరలోనే.. కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న కాకతీయుల అద్భుత ఆలయాన్ని సినిమాలో చూడొచ్చు.