హైదరాబాదులో మార్చి 6వ తేదీన నిర్వహించిన ప్రభుత్వ పింఛనుదారుల జేఏసీ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య, సమావేశంలో ఇతర ప్రతినిధులు
ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు అందజేసేందుకు తయారు చేసిన వినతి పత్రం
పెరుగుతున్న ధరలకు ధీటుగా ఏటా రెండు సార్లు అందాల్సిన డీఏ, డీఆర్ ల కోసం ఇప్పుడు ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది
