ఆనాడు ఎంతో మంది ఉద్యమకారులకు భగద్గీత స్పూర్తిని నింపింది
‘‘ అనుమానం వెంటాడినప్పుడు.. నిరుత్సాహం అలుముకున్నప్పుడు , విశ్వాసంలో ఒక్క వెలుగు రేఖ కూడా కనిపించనప్పుడు భగవద్గీతలో నాకు సౌకర్యవంతమైన శ్లోకాన్ని చదివేవాడిని. మనస్సులో వెంటనే ఆనందం వికసించేది’’ అని గాంధీ పేర్కొన్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఇటీవల ఒక సభలో తెలిపారు.
భగవద్గీతను వినిపించేందుకు అంతిమ సంస్కార వాహనం పై భాగంలో ఏర్పాటై ఉన్న స్పీకరు. పోలీసులకు ప్రత్యేకంగా గల వాటితో సహా ఇటువంటి అన్ని వాహనాలకు స్పీకర్లు ఉంటాయి.
మృత దేహం వద్ద భగవద్గీతను వినిపించటాన్ని తప్పు పట్టిన ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు