తెలంగాణలోని కస్తుర్బా విద్యాలయంలో బాలికల ప్రార్ధనా కార్యక్రమం
హైదరాబాదులో మార్చి 5వ తేదీన నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న సంఘ ప్రధాన కార్యదర్శి కాసు మాధవి. కూర్చున్నవారిలో సీఐటీయూ నాయకులు వంగురు రాములు, జి.సాయిలు ఉన్నారు
హైదరాబాదులోని సదస్సుకు హాజరైన కేజీబీవీ బోధనేతర ఉద్యోగులు
జనగాం జిల్లా దేవరుప్పల విద్యాలయంలో గత ఏడాది డిసెంబరులో బాలికలతో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. అదే సందర్భంలో బోధనేతర సిబ్బందితోను మాట్లాడితే మరిన్ని సమస్యలు వెల్లడయ్యేవి