తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి జ్ఞాపికను అందజేస్తున్న పింఛనుదారుల సంఘాల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య , ఇతర ప్రతినిధులు
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 6 శాతం వడ్డీని వెంటనే జమచేయాలంటూ సీఎస్ కు అందజేసిన వినతి పత్రం
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలోని ఒక పుట ఇది
