ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయటం ఒక తప్పు మాత్రమే కాదు.. మహా అపరాధం కూడా.. అని అభివర్ణించిన దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘ ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ 2012-17’లో వెల్లడించారు.
పంచవర్ష ప్రణాళికకు తుది రూపమిస్తున్న నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. 2009-10 వార్షక ప్రణాళికలో అప్పులతో సహా రూ.3వేల కోట్లను ప్రణాళిక సంఘం తగ్గించి వేసినట్టుగా అప్పట్లో ‘ఈనాడు’లో వెలువడిన కథనం
ప్రణాళిక సంఘం , నీతి ఆయోగ్ ల విధులను పోలుస్తూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి