మార్చి 5వ తేదీన నిజాంపేటలోని జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న సొసైటీ అధ్యక్షులు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.వేదికపై ఎడమ నుంచి వరసగా జ్యోతిప్రసాద్, రవికాంత రెడ్డి, వంశీ శ్రీనివాస్, పల్లె రవి కుమార్, నేమాని భాస్కర్
సమావేశంలో మాట్లాడుతున్న సొసైటీ సీఈవో వంశీ శ్రీనివాస్