చాలా మంది విద్యార్దులు ఉదయం ఏమీ తినకుండానే పాఠశాలలకు వచ్చేస్తుంటారు. మధ్యాహ్నం వేళకు ఆకలితో.. భోజనం కోసం ఎదురు చూస్తుంటారు
తిరుమల ఆలయంలో భోజనం చేస్తున్న భక్తులు
మధ్యహ్నం కాగానే ప్రభుత్వ పాఠశాలల్లోని దృశ్యాలు ఇవి
తిరుమలలో అన్నప్రసాద భవనం . విరాళం ఇచ్చిన వారి పేరును భోజనం పెట్టే రోజున ఇక్కడ ప్రదర్శిస్తారు