బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉపన్యసించేందుకు ఫిబ్రవరి3వ తేదీన శాసన సభకు వచ్చిన గవర్నరుకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి ఆహ్వానిస్తున్న సీఎం కేసీఆర్. సీఎస్ శాంతికుమారి కూాడా అక్కడ ఉన్నప్పటికీ ఆమె అధికారికంగా రాజభవన్ కు రావటం కాని, పోను చేయటం కాని జరగలేదన్నది గవర్నరు అభియోగం
ఫిబ్రవరి 3వ తేదీన శాసన సభలో ప్రసంగిస్తున్న తమిళిసై. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకరు పోచారం శ్రీనివాస రెడ్డి ఆశీనులై ఉన్నారు
దస్త్రాలు అన్నింటిపైనా ఇలా సంతకాలను పెట్టేస్తూ ఉంటే గొడవలే ఉండవనేది ప్రభుత్వ వాదన
