అడిగిన వెంటనే దిల్లీ సాయపడాలన్నది తెరాస వాదన
తెలంగాణకు విపత్తుల నిధులను ఇస్తూనే ఉన్నామంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
వరంగల్ జిల్లాలో వరద పరిస్థితి
ఇటీవల హైదరాబాదుకు వచ్చిన మొదీ.. కేసీఆర్ ప్రస్తావన లేకుండా ఉపన్యసించి తన రాజకీయాన్ని ప్రదర్శించారు