వరంగల కోట శిథిలాల్లో కనిపించే అద్భుత శిల్ప సంపద
వరంగల్ కోటలోని శిథిలాల్లో.. ఒక స్థంభంపై శిరస్త్రానాన్ని ధరించి కనిపిస్తున్న రాణి రుద్రమ దేవి
రుద్రమ దేవి తర్వాత.. కాకతీయ సింహాసనాన్ని అధిహోరించి.. చివరి కాకతీయ రాజుగా మిగిలిపోయిన ప్రతాప రుద్రుడి చిన్ననాటి శిల్పం ఇది
వరంగల్ కోట శిల్పాలను తిలకించేందుకు నిత్యం ఎంతో మంది వస్తుంటారు. వాటి గురించి చెప్పేందుకు అక్కడ ఎవరూ ఉండరు