గోదావరి వరదల నిరోధానికి సీఎం కేసీఆర్.. రూ.వెయ్యి కోట్లను ఇస్తున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెబుతున్నారు. భద్రాచలం రాముడికి ఇస్తామన్న రూ.100 కోట్ల గురించి తొలుత స్పష్టత ఇవ్వాలని వైతెపా అధ్యక్షురాలు షర్మిల అడుగుతున్నారు
ఏడు మండలాల విలీనం గురించి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేయగా.. ఏకంగా రెండు రాష్ట్రాలను కలిపేస్తే సమస్యలే ఉండవని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు
పోలవరం ప్రాజెక్టు ఇలా ఉంటుంది