సెర్ఫ్ ఉద్యోగులతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న చిత్రం
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును సత్కరించి.. ధన్యవాదాలను తెలుపుతున్న ఉద్యోగులు
పే స్కేళ్ల కోసం 2023-24 బడ్జెట్ లో నిధులను కేటాయించినందుకు ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిసి ధన్యవాదాలు తెలుపుతున్న సెర్ప్ ఐకాస ప్రతినిధులు. చిత్రంలో టీఎన్జీవో నాయకులు కూడా ఉన్నారు