పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను ఎదొర్కొనటానికి ఇచ్చే కరవు భత్యాన్ని.. పండగ, నూతన సంవత్సర కానుకలని పాలకులు ప్రకటించటం ఇటీవల పరిపాటయ్యింది
డీఏ బకాయిలపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశంలో ప్రస్తావిస్తున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
ద్రవ్యోల్భణం పెరుగుదలలో గత కొన్ని నెలలుగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తదుపరి స్థానాల్లో ఏపీ నిలుస్తోంది. అందువల్ల నైనా ఇక్కడ డీఏను వేగంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది
తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ ఛైర్మన్ ఎ.పద్మాచారి