బజారులో విక్రయించే ప్రతి వస్తువు డీజిల్ తో నడిచే వాహనాలపై రావాల్సిందే . అందువల్లనే.. వస్తువుల ధరలపై డీజిల్ ధర ప్రభావాన్ని చూపిస్తుంది
పెట్రోలియం కంపెనీలు 2021-22లో తెలంగాణలో అమ్మిన పెట్రోల్ , డీజిల్ పై వ్యాట్ రూపేణా ప్రభుత్వానికి రూ.13,171 కోట్లను చెల్లించాయి
ద్రవ్యల్భోణం పెరుగుతున్నప్పుడు సగటు జీవి విలవిల్లాడాల్సిందే
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి లీటరు డీజిల్ పైనా ఒక రూపాయిని రోడ్లను బాగు చేయటానికి తీసుకొంటున్నారు. మళ్లీ టోల్ గేట్ల వద్దా రుసుములు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి