
అందాలి భీమిలి తీరంలోనే లూసీ, సుబ్రహ్మణ్యంల మధ్య ప్రేమ మొగ్గతొడిగింది
లండన్ నుంచి వచ్చి.. అనేక సంవత్సరాల నిరీక్షణ తర్వాత భీమిలోనే లూసీ కన్ను మూయగా ఇప్పటికీ కనిపిస్తున్న ఆమె సమాధి
పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ.. ‘ మన భీమిలి’ పత్రికలో బయటపెట్టిన లూసీ, సుబ్రహ్మణ్యం ప్రణయగాథ