ఇప్పుడు కిరోసిన్ స్టౌ అనేదే కనిపించటంలేదు
ధర ఎంత పెరిగినా గ్యాస్ కొనితీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు పట్టణాల్లో.. కిరోసిన్ స్టౌలకు, కట్టెల పొయ్యిలకు కాలం చెల్లింది
గ్యాస్ పంపిణీ రెండు రోజులు ఆలస్యమైనా ఇప్పుడు కుటుంబమంతా విలవిల్లాడల్సిన పరిస్థితి
గ్యాస్ ధర పెరినప్పుడు ఇలా రాజకీయ పార్టీల వారి నిరసనలు సర్వ సాధారణ ప్రక్రియగా మారిపోయింది