భారత్-శ్రీలంకల మధ్య కనిపించే వారధిని శ్రీరాముడు నిర్మించినట్టుగా కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తారు
రామసేతు వల్ల ప్రస్తుతం ఓడలు శ్రీలంకను చుట్టి వెళ్తున్నాయి. వారధిని కొంతమేర పగలగొట్టి సేతు సముద్రం ప్రాజెక్టును నిర్మించాలని గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఓడలు పయనించే రూటును, నూతన ప్రతిపాదిత ప్రాజెక్టును వివరించే చిత్రమిది
రామసేతు సినిమాలో పురావస్తు అధికారి అక్షయకుమార్ కనుగొన్న నీటిలో తేలియాడే రాయి
రామసేతు