పురావస్తు శాఖ అధికారి వెంకోబారావు 1920లో వెళ్లేనాటికి భద్రాచలం ఆలయం ఇలా ఉండేది
రాముడికి తొలుత చిన్న గుడిని ఏర్పాటు చేసిన భద్రాచల వాసి పోకల దమ్మక్క
సర్కారు ఖజానాకు చేరాల్సిన సొమ్ముతో గుడిని కట్టించినందునే భక్త రామదాసును ఖైదు చేశారని ఇప్పటికి పలువురు పుస్తకాలను రాస్తూనే ఉన్నారు. మరి.. రామదాసు సమయంలోనే వివిధ కట్టడాల నిర్మాణాలకు విరాళాలు ఇచ్చిన వారి మాటెమిటి? ఇది మరింత పరిశోధన చేయాల్సిన అంశం