తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
జహీరాబాద్ మండలం హోతి (బి) గ్రామంలో 2001, సెప్టెంబరు 12వ తేదీన.. నేలపైనే కూర్చుని గ్రామ ప్రణాళికను తయారు చేస్తున్న శాంతికుమారి. చిత్రంలో అప్పటి జిల్లా కరవు ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టరు లవ్ అగర్వాల్ కూడా ఉన్నారు. కరోనా సమయంలో ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా దిల్లీలో ఉంటూ.. నిత్యం కరోనా కేసుల గురించి చెబుతూ టీవీల్లో కనిపించేవారు
ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం హోతి (బి)లో.. ఆదర్శ గ్రామ పథకం ప్రారంభమైన సందర్భంగా అప్పటి ‘ఈనాడు’ మెదక్ ఎడిషన్ లో వెలువడిన కథనం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2023, జనవరి 11వ తేదీన బాధ్యతలను స్వకరించినప్పటి చిత్రం