42 రోజుల సకలజనుల సమ్మె సమయంలో నిర్వహించిన సమావేశం ఇది. టీఎన్జీవోల సంఘం నాయకులు దేవీ ప్రసాద్, స్వామి గౌడ్, కారం రవీందర్ రెడ్డి ఇంకా వివేక్ తదితరులు చిత్రంలో ఉన్నారు
వేతన సవరణ కమిషనరుతో ఉద్యోగ సంఘాల భేటీలు, సిఫార్సులకు ఆమోద ముద్ర పడిన తర్వాత జోవోల జారీ వంటి ప్రక్రియలన్నీ పాత సచివాలయంలోని ‘డి’ బ్లాకులోనే చోటు చేసుకొనేవి (చిత్రంలో కనిపిస్తున్న భవనం)
నూతన సచివాలయం నిర్మాణం పూర్తయ్యాక ఇలా కనిపిస్తుంది
ముఖ్యమంత్రికి పుష్కగుచ్ఛాన్ని అందజేస్తున్న నాటి ఉద్యోగుల నేతలు