తెలంగాణ సాధనలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస).. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి (భారాస) గా మారి దేశంలో రాజకీయ చక్రం తిప్పాలని భావిస్తోంది
బీఆర్ఎస్ గా పేరు మారుస్తూ సంతకం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి
అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లికి పాద యాత్ర చేస్తున్న అమరావతి రైతులు
మూడు రాజధానులు ముద్దంటూ ఏపీలో వెలుస్తున్న అధికార పార్టీ శ్రేణుల ఫ్లెక్సీలు