విశ్వనాధ్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోని పాటలూ మనస్సును హత్తుకొని.. ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి
1968లో వచ్చిన ఉండమ్మా బొట్టుపెడతా సినిమాలో ‘చుక్కలతో చెప్పాలని’ పాటను ఆలపిస్తున్న కృష్ణ, జమున
‘చుక్కలతో చెప్పాలని’ పాటను ‘ఈనాడు’ స్వరాభిషేకం వేదికపై ఆలపిస్తున్న సునీత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
దర్శకుడు కె.విశ్వనాథుకు ‘ ఉండమ్మా బొట్టుపెడతా’ చిత్రం.. ఆయన తీసిన వాటిలో మూడోవది . ఆయన సినిమాల్లోని పాటలన్నీ సాహిత్య గుభాళింపుతో వీనుల విందుచేస్తుంటాయి