నిబంధనలకు అనుగుణంగా నిజమైన అర్హులను ఎంపిక చేయటం కీలకం
తపాల ఉద్యోగి నుంచి పింఛన్లను అందుకోవటానికి హాజరైన పింఛనుదారులు
పింఛన్లలో కేంద్రం వాటా చాలా స్వల్పమంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన
తెలంగాణలో ఇక 57 ఏళ్లు దాటితే వృద్ధుల జాబితాలోకి చేరతారు. వారు ప్రతి నెలా రూ.2,016 పింఛను అందుకోవచ్చు