భగవద్గీత ఎల్లప్పుడు ఇలా యువత చేతుల్లో ఉండాలంటే దానిని అంతిమయాత్రలు, శ్మశానాలకు దూరంగా ఉంచాలి
ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ.. తరచు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్
ప్రజా సంగ్రామ యాత్రంలో.. తెలంగాణ భాజపా అధ్యక్షులు బండి సంజయ్
భగవద్గీతను వినిపించటం కోసం అంతిమ యాత్ర రధంపై అమర్చివున్న స్పీకరు