భగవద్గీతను అంతిమ యాత్రల్లో వినిపించకుండా చట్టాన్ని తేవాలంటూ జూలై 28వ తేదీన బురుజు.కాంలో వెలువడిన కథనం
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. ఆగస్టు 18వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో.. తెలంగాణ భాజపా అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ .. భగద్గీత వినియోగంపై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి పత్రికలో వెలువడిన వార్త ఇది