పంచాయతీ కార్యదర్శుల దైనందినిని ఆవిష్కరించిన అనంతరం దానిని చూపుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ముఖ్య కార్యదర్శి సుల్తానియా, డైరక్టర్ జి. హనుమంతరావు తదితరులు
మంత్రికి పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.మధుసూదన రెడ్డి
జీవో 317 కారణంగా పలువురు కార్యదర్శులు ఏవిధంగా స్థానికతను కల్పోయిందీ వివరిస్తూ అందజేసిన వినతి పత్రం
