రాచకొండలో ఇప్పటికీ గంభీరంగా కనిపిస్తున్న నాటి కోట సింహద్వారం. ఇటువంటి ద్వారాలు మొత్తం నాలుగు ఉన్నాయి. భక్త పోతన ‘భోగినీ దండకం’లో వీటి ప్రస్తావన ఉంది. ఎత్తయిన ఇటువంటి ద్వారాలను దాటుకొని రాజు వద్దకు వెళ్లటం అసాధ్యమంటూ ఒక వేశ్య.. రాజును ఇష్టపడుతున్న తన కుమార్తెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది.
రాచకొండలో ఆనాటి ఒక అద్భుత మండపం పరిస్థితి ఇప్పుడిలా ఉంది
