రామప్ప ఆలయాన్ని నిర్మించిన రేచర్ల రుద్రుడు.. ఆయన భార్య శిల్పం
శతాబ్ధాల క్రితమే అంతర్ధానమైపోయిన ‘పేరిణి’ శివతాండవ నాట్యం.. రామప్ప ఆలయంలోని ఇటువంటి శిల్ప బంగిమల కారణంగానే పునర్జీవం పొందగలిగింది
రామప్ప ఆలయం
యునెస్కో గుర్తింపు తర్వాత రామప్ప ఆలయానికి సందర్శకుల తాకిడి బాగా పెరిగింది
