ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
2001, జనవరి 1వ తేదీన తనకు అందిన పలకలతో అప్పటి కలెక్టరు హోదాలో శాంతికుమారి
తొలుత వంద పలకలతో వచ్చి శుభాకాంక్షలు చెప్పిన నాటి మెదక్ జిల్లా ఎస్పీ వేణుగోపాల కృష్ణ
సీఎస్ గా జనవరి 12వ తేదీన బాధ్యతలను స్వీకరించిన సమయంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. మొక్కను అందజేస్తున్న శాంతికుమారి. ముఖ్యమంత్రి మాత్రం ఆమెకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు
