మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సభలో స్థితప్రజ్ఞ తదితర నేతలు
మధ్య ప్రదేశ్ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
పాత పింఛను విధానాన్ని తెస్తామని హామీ ఇచ్చే పార్టీలకే ఓటు వేస్తామంటూ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఉద్యమ నేతలు
